మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి చెప్పారు. ఇందుకు పార్టీలో భారీ చేరికలే
సబ్బండ వర్గాలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శరణ్యమని పేర్కొన్నారు.
ఆర్మూర్, జూన్2 : తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగి పేదల జీవితాలలో శాశ్వత వెలుగులు ప్రసారించాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబా