నేటి ఆధునిక కాలంలో మోటర్ సైకిల్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది. ఒకప్పుడు బైక్ ఇంట్లో ఉంటే గొప్ప అనేవారు. ఇప్పుడు మనిషికి ఒక బైక్ అనేది కామన్. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి.
జట్కా బండి అంటేనే ఆర్థిక స్థోమతకు చిహ్నం. గుర్రపు బండిపై ప్రయాణం అంటే ప్రతి ప్రయాణికుడు ఆసక్తిగా, ఆనందంగా ఎదురు చూస్తాడు. ఒకప్పుడు ఊరికి వెళ్లాలన్నా, సరుకులను త్వరగా చేరవేయాలన్నా జట్కాబండ్లనే వినియోగిం�
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా మెట్రో రైలు మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. వరదలు వచ్చినా, రోడ్ల మీద