మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి పనిచేసే కార్యాలయాల వరకు ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకు రావాల్సిన బాధ్యత హెచ్ఎంఆర్పై ఉంది.
ప్రజా రవాణా వ్యవస్థల అనుసంధానం ప్రశ్నార్థకంగానే మిగిలి ఉన్నది. అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు కారిడార్లను ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే, ఎంఎంటీఎస్ స్టేషన్లతో కలిపే �
ప్రపంచంలో కొత్తగా గుర్తింపు పొందిన ఏడు వింత ప్రదేశాలు, కట్టడాలను ఓ ఈజిప్షియన్ ఏడు రోజుల్లో సందర్శించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సొంతం చేసుకున్నారు. ఆయన యాత్రకు సంబంధించిన అంశాలతో ఓ వీడియోను గిన్న�
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ఎంతో కీలకంగా మారిందని, ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టు కనెక్టివిటీతో కలిసి 70 కి.మీ పొడవునా మెట్రో విస్తరణ ప్రతిపాదనల�
టెక్నాలజీలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రజా రవాణాలో సాంకేతికత తోడైతే ప్రమాదాలు 100 శాతం నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. సోమవారం బిట్స్ పిలానీ క్యాంపస్లో “టెక్నాలజీస్ ఫర్ అ�
భారత్లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.
కేంద్ర సర్కారు ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధిపై దృష్టిసారించింది. భారీ ట్రక్కులు, బస్సులు రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడే సౌరవిద్యుత్తుతో చార్జ్ చేసేలా జాతీయ రహదారులను తీర్చిదిద్దనుంది.