దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో మంగళవారం ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావుతో కలిసి ఏర్పాటు చేసిన వ
తమ అనుబంధ సంస్థ, భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో)లో లింగమార్పిడి చేసుకున్న ఏడుగుర్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు వేదాంత అల్యూమినియం గురువారం తెలిపింది.
హైదరాబాద్ : ప్రభుత్వరంగ సంస్థల విక్రయంపై కేంద్రం మరో ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలు విక్రయించే రాష్ర్టాలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. రాష్ర్టాల పరిధిలోని ప్రభుత్వరం�