రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రతిభ కన్నా ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతికి అధిక ప్రాధాన్యం లభిస్తున్నాయని సుప్ర�
మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ, దాని డైరెక్టర్ తమ ప్రాసిక్యూటర్లకు ఆధారాలు అందజేయడంతో పాటు సలహాలు, సూచనలు అందచేయవచ్చునని, అయితే వారు కోర్టులో ఎలా ప్రవర్తించాలో నిర్దేశించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసి
పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, కేసుల విచారణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వింజమూరి వెంకటేశ్వర్లు సూచి�
ఈ నెల 10న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పోలీసు అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరా�