సరైన నిర్వహణ లేని రహదారులపై టోల్ వసూలు చేయరాదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రయాణికుల భద్రత, సజావుగా ప్రయాణం సాగించడానికి వీలు లేని రహదారులపై టోల్ వసూలు చేయడాన్ని అన్యాయమైనదిగా హైకోర్�
పీవీ సేవా సమితి ప్రతినిధులతో పాటు సిద్దార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షుడు సాగి వీర భద్ర రావు పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మాధవిని శుక్రవారం కలిసి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని �
జర్నలిజం రెండు వైపులా పదునున్న కత్తి అని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్' అనే అంశంపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహిస్తున్�