బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఒక బహిరంగ విచారణ కార్యక్రమానికి ఒక వ్యక్తి శునకం మాస్క్తో హాజరై భౌ.. భౌ అని అరుస్తూ అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన తెలిపాడు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న క్రిమినల్ కేసులో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు చుక్కెదురైంది.
జీహెచ్ఎంసీ ప్రజావాణికి అర్జీదారుల నుంచి స్పందన కరువైంది. క్షేత్రస్థాయిలో పరిష్కారం కానివి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం లభిస్తుందని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీ ప్రదా�
స్వయంప్రతిపత్తి కలిగిన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి, ప్రామాణిక పద్ధతులతోనే కుల సర్వేను నిర్వహించాలని, లేదంటే న్యాయపరమైన వివాదాలు తప్పవని కులసంఘాల ప్రతినిధులు, న్యాయకోవిదులు హెచ్చరించారు.