‘సీఎం కేసీఆరే మా భరోసా. ఆయనపైనే మాకు విశ్వాసం. ప్రజలకు గులాబీ దళపతే శ్రీరామరక్ష. కేసీఆర్ సార్
సారథ్యంలో హ్యాట్రిక్ విజయం పక్కా. ఆదివారం ఆలేరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుత
సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. ఆయనకు దీటుగా కాంగ్రెస్ పార్టీలో ఎవ రూ లేరు. ఆ పార్టీ మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా మహిళల పేరుతో నే ఆరంభిస్తున్
కాంగ్రెస్వి భరోసా లేని పథకాలని, పగటి వేషాలు వేస్తూ ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీ�