త కాంగ్రెస్ పాలనలో నిత్యం కరెంటు కోతలు ఉండేవని, ప్రతి దుకాణం ముందు చూసినా జనరేటర్లే కనిపించేవని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ ఆ పరిస్థితే వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సింగరేణి తెలంగాణ కొంగుబంగారం..ఆ సింగరేణిని మరింత విస్తరించుకుంటాం..కార్మికుల శ్రేయస్సే ముఖ్యం. కాంగ్రెస్ దద్దమ్మల రాజ్యంలో కరెంటు లేకుండే.. సాగునీళ్లు లేకుండే.. మంచి నీళ్లు లేకుండే.. గోదావరి ఒడ్డున ప్రాం
మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే.. పెత్తనం ఆఫీసర్లది ఉండే.. ఇప్పుడే మీ బొటనవేలికి హక్కులు కల్పించినం. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని ఉంచుకుంటారా
రహదారులపై జనంబారులు.. తండోపతండాలుగా శ్రేణులు.. బ్యాండు మేళాల చప్పుట్లు.. ఈలలు, కేకలతో కేరింతలు.. గులాబీ జెండాల రెపరెపలు.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలు.. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ జోష్ ని�
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం పోటెత్తింది.. బుధవారం ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజ�
మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అభిమాన నేత కేసీఆర్ను చూసేందుకు, ఏం చెప్తారో వినేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ట్రాక్టర్