16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీసీఏ) సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53శాతానికే పరిమితమవుతున్నదని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి.
గంగా నది ప్రక్షాళనకు సంబంధించి కేంద్రం చేపట్టిన నమాగి గంగే పథకం నత్తనడకన కొనసాగుతున్నది. దానికి కేటాయించిన నిధుల్లో 2024-25కు కేవలం 69 శాతం మాత్రమే ఖర్చుబెట్టారు.
Sebi chief | అదానీ విదేశీ ఫండ్లలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ (Sebi chief) మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch), ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్బర్గ్ న�
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది అన్న ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆనవాయితీ ప