గంగా నది ప్రక్షాళనకు సంబంధించి కేంద్రం చేపట్టిన నమాగి గంగే పథకం నత్తనడకన కొనసాగుతున్నది. దానికి కేటాయించిన నిధుల్లో 2024-25కు కేవలం 69 శాతం మాత్రమే ఖర్చుబెట్టారు.
Sebi chief | అదానీ విదేశీ ఫండ్లలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ (Sebi chief) మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch), ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్బర్గ్ న�
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది అన్న ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆనవాయితీ ప