శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సైక్ సిద్ధార్థ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీనందు మాట్లాడుతూ..�
పద్దెనిమిదేండ్ల తన సినీ కెరీర్లో ‘సైక్ సిద్ధార్థ’ ప్రత్యేక చిత్రమని, కథపై ఎంతో నమ్మకంతో సినిమా చేశామని, తన జడ్జిమెంట్ నిజమవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు చిత్ర హీరో నందు. ఆయన తాజా చిత్రం ‘సైక్ సిద్ధా�
యువ నటుడు శ్రీనందు లీడ్రోల్ చేస్తున్న అప్కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ్'. యామినీ భాస్కర్ కథానాయిక. వరుణ్రెడ్డి దర్శకుడు. శ్రీనందు, శ్యామ్ సుందర్రెడ్డి తుడి కలిసి నిర్మిస్తున్నారు.
శ్రీనందు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనందు, శ్యామ్సుందర్ రెడ్డి నిర్మాతలు. యామిని భాస్కర్ కథానాయికగా నటిస్తున్నది.