ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బీమా ఉత్పత్తుల అమ్మకాల నుంచి కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించాయి. బ్యాంకర్ల వార్షిక నివేదికలను విశ్లేషించిన పీటీఐ తాజాగా వెల్లడించిన వివరాల
కనీస పబ్లిక్ వాటాపై సెబి నిబంధనలకు అనుగుణంగా ఐదు పీఎస్యూ బ్యాంక్ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. సెబీ కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్)