మరణించిన వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించాలని మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో జర
సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ ఊపందుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల
బీసీ కులవృత్తుల రూ. లక్ష ఆర్థిక సహాయం ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీస�
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించేందుకు చర్యలు చేపట్టారు. బీసీల్లో వెనుకబడిన కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి �
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం తక్కడపల్లి గ్రామానికి చెందిన ప్రతిభకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. పేద కుటుంబానికి చెందిన ప్రతిభ పలు క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న