ఇన్ఫోసిస్ రూ.18 వేల కోట్ల విలువైన షేర్ల తిరిగి కొనుగోలు ప్రక్రియకు దూరంగా ఉండనున్నట్టు కంపెనీ ప్రమోటర్లు ప్రకటించారు. వీరిలో నందన్ ఎం నీలేఖని, సుధామూర్తితోపాటు ప్రమోటర్లు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీలో ప�
Cox and Kings: కాక్స్ అండ్ కింగ్స్ ట్రావెల్ కంపెనీపై సీబీఐ ఫ్రాడ్ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లపై కేసు బుక్ చేశారు. యెస్ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.