కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ఆర్డీఎస్ ప్రధానకాల్వకు చుక్కనీరు చేరలేదు. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, �
నాగార్జున సాగర్ జలాశయం డేడ్ స్టోరేజీకి చేరువైంది. ఈ ప్రభావం హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరాపై పడనుంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు రావడానికి మరో మూడ
రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్భగీరథ రిజర్వాయర్లు సైతం వేసవ�