ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో అవినీతి అనేది వ్యవస్థాగత సమస్యగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇటీవలి ఘటనలు అవినీతి కంపును మరింత తీవ్రంగా మార్చుతోంది. శుక్రవారం(ఏప్రిల్ 17న) కామారెడ్డి జి�
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక బ�
ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ సమన్వయంతో పని చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారెడ్డి అన్నారు.
అతి త్వరలో ప్రారంభం కానున్న నీరా కేఫ్కు అనుబంధంగా ఉన్న చిల్లింగ్ప్లాంట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు.