ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు విధివిధానాల రూపకల్పనకు 10 మంది అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజులపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనుండగా, ఈ �
మూడేండ్లల్లోనే బీటెక్ పూర్తి చేయొచ్చు. ఆరో సెమిస్టర్ లేదంటే ఏడో సెమిస్టర్లోనే పూర్తిచేసుకోవచ్చు. ఈ సమయానికి 160 క్రెడిట్స్ను పొందాల్సి ఉంటుంది. మిగిలిన కాలాన్ని ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్/ప్రాజెక�
ట్యూషన్ సహా ఇతర ఫీజులు చెల్లించకలేదన్న సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి హెచ్చరించింది.