ఇందిరాపార్క్ సమీపంలోని కళా భారతి ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ఫెయిర్ 8వ రోజు సందర్శకులతో సందడి నెలకొంది. గురువారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి బుక్ ఫెయిర్ను సందర్శించారు.
సామాజిక పరివర్తన, సామాజిక మార్పులో పాటలు విశేషమైన పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ కాశీం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఆరెకంటి సాయిభగత్ గళం నుంచి జాలువారిన ‘బాబా సాహె�
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం హెడ్గా ప్రొఫెసర్ కాశీం నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి ర�