అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా టీజీపీఎస్సీ మాజీ చైర్మన్, ప్రముఖ విద్యావేత్త ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్�
గ్రామాలను దిగ్బంధించి, స్థానికులను అరెస్టు చేసి కంపెనీలు ఎలా పెడుతారని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రశ్నించారు. ఒకవేళ కంపెనీలు పెట్టినా వాటిని నడుపగలరా అని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున కొనియాడారు. రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదని కితాబ�
కార్పొరేట్ల రాయితీపై లేని చర్చ పేదోళ్లపై ఎందుకు? ‘ఓపెన్ టాక్’లో ప్రొఫెసర్ల ప్రశ్న హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలపై లేని చర్చ పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథక�