ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల కోసం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించనున్నట్టు పరిశోధనా సంచాలకుడు డాక్టర్ రఘురామిరెడ్డి ఒక ప్రకటనలో తె�
సాగుకు ఉపయోగపడే కీటకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలని ఇండియన్ ఎకలాజికల్ సొసైటీ లూథియానా, అధ్యక్షుడు డా.అశోక్ కేధావన్ అన్నారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల విద్యలో సీట్ల భర్తీకి సోమవారం నుంచి తొలి విడత కౌన్సెలింగ్ చేపట్టినట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్కుమార్ తెలిపార
వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 14: వ్యవసాయ రంగం భవిషత్తులో మరింత కీలక పాత్ర పోషించనుందని, అందుకు అనుగుణంగా మన వంతుగా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ప్రొ. జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప �