రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మారెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వరి�
‘అయ్యా.. కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అరిగోస పడుతున్నం. నెలదాటినా వడ్లు కొంటలేరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట కరీంనగర�
ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గొల్లెనపాడు గ్రామంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబ�
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్ల�