ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్ల�
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుండగా.. 185 కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు.
వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం నేటి నుంచే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు మూడు, నాలుగు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం అవసరమైన అన్ని గ్రామాల్లో కేంద్రాలు ప్రతి గింజకూ మద్దతు ధర నేడు మంత్రి జగదీశ్రె
యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. కార్పొరేట్లకు, దొంగలకు పదిన్నర లక్షల కోట్లు మాఫీచేసిన కేంద్ర ప్రభుత్వం.. 60 లక్షల మంది రైతుల కోసం
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): యాసంగి వరి సాగు, ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్ర�