హైదరాబాద్ : ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి 25 కిలోల బియ్యం అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ .15.15 కోట్లు విడుదల చేసింది. కాగా లబ్ధిదారులకు ఆర్థిక �
ప్రైవేటు ఉపాధ్యాయునికి| కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. విషయం తెలసుకున్న కొందరు పూర్వ విద్యార్థులు