నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు వివిధ రకాల వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం తమ సొంత బస్సుల్లోనే విద్యార్థులను ప�
‘ప్రైవేట్ పాఠశాలలు వద్దు. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లె గ్రామస్తులు నినదించారు. శుక్రవారం గ్రామానికి చెందిన విద్యార్థులంతా ప్రైవేట్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న