కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ప్రభుత్వ దవాఖానలకు వచ్చిన పేదలు అక్కడ వసతులు లేక, పరీక్షలకు సంబంధించిన పరికరాలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న �
వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు మారిపోయాయనడానికి స్థానిక సీహెచ్సీయే దర్పణంగా నిలుస్తోంది. తగినంత సిబ్బందిని నియమిం�
ప్రభుత్వ దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన టీ-డయాగ్నస్టిక్స్ (టీడీ) సేవలు మరింత విస్తరించనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం న�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఏప్రిల్ నెలలో జరిగిన మహా కుంభమేళాలో కరోనా టెస్టింగ్ కుంభకోణానికి సంబంధించి రెండు ప్రైవేట్ ల్యాబ్లతోపాటు మాక్స్ కార్పొరేట్ ఏజెన్సీపై కేసు నమోదైంది. నె