మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్ పల్లి గ్రామంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాద్యాయులు, విద్యార
కరోనా కాలానికి ముందు జాతీయస్థాయిలో జరిగిన పలు సర్వేలతో పాటు ‘నేషనల్ అచీవ్మెంట్' సర్వే విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని తేల్చడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గురువారం లేఖ రాశారు. పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీన�
ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ తొలిమెట్టు అనే కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 5 త�
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు రూ.24 లక్షల వ్యయమవుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ప�