కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలకు అన్నిరకాలుగా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పటికే డీజిల్, ఎరువుల ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రైతులపై మరో �
పెట్రోలే కాదు ఇప్పుడు పాలు కొనడం కూడా సామాన్యునికి భారంగా మారింది. ప్రముఖ అమూల్, మదర్ డెయి రీలు వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిం చాయి.
ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.52కు పెరగ్గా, డీజిల్ వంద మార్క్ దాటేసి రూ.100.71కి చేరింది. గత తొమ్మిది ర