పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం శివ్వంపేటలో స్థానిక ఎస్ఐ రవికాంత్రావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా అమరవీరుల జ్ఞాపకార్�
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ వంటి విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. నిత్యం రోగులకు సేవలు చేస్తున్న నర్సుల సేవలు అనుపమానమైనవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు.