ప్రముఖ కిచెన్వేర్ బ్రాండ్ ప్రెస్టీజ్.. మరోమారు ఎక్సేంజ్ ఆఫర్ను తీసుకొచ్చింది. ‘ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్' పేరిట ఈ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయా ఉత్పత్తులపై ఉన్న ఎమ్మార్పీ ధరల్లో 24-66 శాతం వర
తిరుమలాయపాలెం, మే 21: పిండిప్రోలులోని గంగమ్మ ఆలయంలో శనివారం ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, మాజీ ఎంపీ పొంగు�
కుభీర్ : కార్యకర్తలే పునాదిరాళ్ల వంటి వారని , ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ ప్రతిష్ట మరింత పెంచాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత
సీఎం కేసీఆర్ | గత ప్రభుత్వాల హయంలో నిరాధరణకు గురైన వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
ఎమ్మెల్యే జోగు రామన్న | కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.