జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్నది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. దీనికి గుర్తుగా నవంబర్ 26నే కొత్త పార్లమెంట్ను ప్రారంభించేందు
UU Lalit | సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిల్ లలిత్తో ప్రమాణం చేయించారు. ఈ ఏడాది నవంబర్ 8 వరకు
UU Lalit | భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (UU Lalit)ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్తో ప్రమాణం చేయించనున్నారు.
న్యూఢిల్లీ: 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్న�