తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెం దిన సమ్మక్క సారలమ్మ వంటి జాతరలు సమాజంలో విలువలు పెంపొందింపజేయడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో శిల్పసంపద అద్భుతమని కొనియాడారు.
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ నెల 28న రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య అధికారులు ఆదేశించారు.
నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి కరీంనగర్లో టీఆర్ఎస్ మైనార్టీ నేతల నిరసన కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 22: బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం హేయమని, గుజరాత్ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్న