దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా..ఈ ఏడాదికిగాను దేశీయ మార్కెట్లోకి నయా సైరోస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.8.39 లక్షలుగా నిర్ణయించింది.
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్..దేశీయ మార్కెట్లోకి మరో ఈవీ మాడల్ను తీసుకొచ్చింది. విండ్సోర్ ప్రో పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్తో 450 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.