దేశీయ మార్కెట్లోకి అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది కీవే ఇండియా. హైప్వోల్ట్-ఆర్ పేరుతో విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ స్కూటర్ను ఆన్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా..ఈ ఏడాదికిగాను దేశీయ మార్కెట్లోకి నయా సైరోస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.8.39 లక్షలుగా నిర్ణయించింది.
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్..దేశీయ మార్కెట్లోకి మరో ఈవీ మాడల్ను తీసుకొచ్చింది. విండ్సోర్ ప్రో పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్తో 450 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.