కరోనా కొత్త రకం వైరస్ చైనాను కకావికలం చేస్తున్న నేపథ్యంలో మన దేశం కూడా అప్రమత్తం కావలసి వచ్చింది. ఈ ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ ఇప్పటికే మన దేశంలో ప్రవేశించడం ఆందోళన కలిగిస్తున్నది. భారతీయ వైద్య మండలి
పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలతో భారీగా ఆస్తినష్టం సంభవిస్తుండడంతో పాటు ప్రాణనష్టం కూడా అధికంగానే ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం.. భద్రతాప్రమాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం
కొవిడ్ టీకా రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతకు ముందు 9 నెలలుగా ఉన్న గ్యాప్ను 6 నెలలకు మార్చింది. ఈ మేరకు శుక్రవారం నేషనల్ అడ్వైజరీ గ్రూప్
ఎండాకాలం, పైగా వృద్ధులు ప్రయాణం చేయడం అంటే ఆషామాషీ కాదు. చాలా జాగ్రత్తలు అవసరం. కొందరు వీల్ చెయిర్ లేకుండా కదల్లేరు. ఇంకొందరు కర్ర సాయం లేకుండా నిల్చోలేరు. మతిమరుపు, గుండెపోటు ఇలాంటి చాలా సమస్యలు వాళ్లను వ�