రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోయే ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఇంత వరకు పట్టాలెక్కలేదు. మరింత ఆలస్యమైతే పిల్లలు చేరడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 500 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధిస్�
Telangana | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్(నమోదు) తగ్గుతున్నది. గతంలో 28లక్షలున్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు 18 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఈ నాలుగేండ్లల్లోనే పది లక్షలు తగ్గింది.
పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలి | వైఎస్ఆర్ ప్రీప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలన్నీ మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నారులకు అంద