న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఇంధన డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2శాతం పెరగడంతో మార్చిలో పెట్రోలియం ఉత్పత్తి వినియోగం 19.41 మిలియన్ టన్నులుగ�
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్