ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షంగౌడ్ హెచ్చరించారు.
దసరాలోపు పెండింగ్లో ఉన్న ఆరు డీఏల్లో మూడు డీఏలు ఇవ్వకపోతే ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆశపెట్ట�
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ఆశ వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం టీఆర్ఎస్�