Congress MP : తిరుపతి ప్రసాదం లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారనే వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pramod Tiwari : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కాషాయ పార్టీ, ఆరెస్సెస్పై చేసిన వ్యాఖ్యలు హాట్ డిబేట్గా మారాయి.
బీజేపీని ఓడించారనే కసితో అయోధ్య ప్రజలను కాషాయ పార్టీ కార్యకర్తలు, నేతలు వేధిస్తున్న తీరు దుర్మార్గమని, అవధ్ ప్రాంత వాసిగా తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివ�