నాలాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు లు వచ్చాయి. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 23 ఫిర్యాదులు అందాయని హైడ్రా సిబ్బం ది త�
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు ఐదోసారి శుక్రవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యం�
‘గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్హిల్స్లో సర్వే నంబర్ 66/2లో ప్లాట్ నంబర్ 178/పార్ట్లో జీ+4 అంతస్తులకు అనుమతి తీసుకొని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. సెడ్బ్యాక్ ఉల్లంఘన భారీగా జరిగింది.
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప