సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన వారూ అసహనంతో వెనుదిరగడంతో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభాస్థలికి చేరుకునే సరి�
ప్రజాపాలన విజయోత్సవ సభలు అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీ స్థానిక నాయకత్వం, కార్యకర్తలు విముఖత చూపుతున్న నేపథ్యంలో వారిలో ఉత్సాహం నింపేందుకు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలను సో�