జైనీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్, పద్మరాజ్ కుమార్, స్వప్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. త్వరలో వి�
ప్రజాకవి కాళోజీ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూలవిరాట్, పద్మ, రాజ్కుమార్ , స్వప్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రభాకర్ జైనీ దర్శకుడు.
ప్రజాకవి కాళోజీ నారాయణ సేవలు చిరస్మరణీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చేగుంటలోని ఎమ్మార్సీ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల నా యకులు శనివారం కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
Minister Errabelli | తెలంగాణ ఉద్యమానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాదులోని మంత్రుల నివాసంలో కాళోజీ చి�
న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే�