Prajavani | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనా పరమైన అడ్డంకులు తొలగాయని, ప్రజావాణిలో అందిన దరఖాస్తులను(,Prajavani applications) వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నా రెడ్డి(Chinnareddy) తెలిప�
Prajavani | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమం రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిపివేశారు.
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు (Durga Rao) నాంపల్లి కోర్టు బెయిల్ మంబజూరుచేసింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి పరారైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను కేసు నుంచి తప్పించారని దుర్గార�