కారేపల్లి మండలం గేటుకారేపల్లిలో వీధి లైట్లు, డ్రైనేజీ సమస్య పరిష్కారించాలని కోరుతూ డీవైఎఫ్ఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. రాత్రి సమయంలో వీధ�
దళితబంధు (Dalitha Bandhu) నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించా�
హైదరాబాద్లోని ప్రజాభవన్కు (Praja Bhavan) డీఎస్సీ 2008 బాధితులు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికిపై అభ్యర్థులు ప్
హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్లో ప్రజా వాణి (Praja Vaani) కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా భవన్కు (Praja Bhavan) తరలివచ్చారు.