“దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలను కాపాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే.. ఒకనాడు నాగరికతతో విరాజిల్లిన ఈ ప్రాంతం గత ఉమ్మడి పాలనలో 60 ఏండ్లు వెనక్కి పోయింది.
CM KCR | ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆ జిల్లాల్లోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.25 కోట్ల చొప్పున, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున నిధులను కేటాయించా�
CM KCR | ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలు మొదలైతయని, అమాయక రైతులు దోపిడీకి గురైతరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు.