పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇప్పటికే కుదేలైన పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్రంలోని మోదీ సర్కారు మరో పిడుగు వేసింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 50 పెంచింది. ఈ మే
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా గ్యాస్ ధరల మోత మోగించడంతో ఎల్పీజీ సిలిండర్ ధర కొండెక్కి కూర్చొన్నది. దీని వలన ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఎల్పీజీ వినియోగాన్ని ఆపేసి తిరిగి కట్టెల �
న్యూఢిల్లీ : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రాయితీని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వినియోగద
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని | ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో జరిగే కార్యక్రమానికి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా