ఉమ్మడి జిలాల్లో ఇంటర్ ప్రాకి క్ట ల్ పరీక్షలు గురువార0 నుంచి ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 53, నిజామాబాద్లో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు.
జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి 15వ వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు విడుతలుగా మార్చి 2 వరకు జరుగనున్నాయి. సూర్యాపేట జిల్లాలోని 71 కళాశాలలకు చెందిన 7,886 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా 52 సె