కరెంట్ కోతలు కర్షకులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అమలుకావడం లేదు.దీంతో సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్రకటిక కరెంట్ కోతలు విధిస్తుండడంతో గ్రామాల్లో పట్టణాల్లో ఎడాపెడ చీకటి అలుముకుంటోంది. సమయం సందర్భం లేకుండా కరెంట్ను ఆపేస్తున్నారు. పనులు నడుస్తున్నాయని కొన్నిచోట్లా..
సాధారణంగా రంజాన్ మాసంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.ఈ సంవత్సరం రంజాన్ ప్రార్థనల సమయంలో ముఖ్యంగా తెల్
ఎడతెరిపిలేని వర్షాలతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో గంటల తరబడి అంతరాయమేర్పడుతోంది. చాలాచోట్ల వర్షం పడటానికి ముందే ఈ సమస్య వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
యాసంగి సీజన్తోపాటు ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. బుధవారం ఉదయం 7:55 గంటల సమయంలో 16,508 మెగావాట్ల రికార్డు వినియోగంగా నమోదైంది.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, భూగ ర్భ జలాలు తగ్గడంతోనే సమస్యలు వస్తున్నాయని రామాయంపేట ట్రాన్స్కో ఏడీఈ సుధాకర్ అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కరెంట్ ట్రిప్�