Telangana | రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో-వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ నెట్వర్క్ను పర్యవేక్షించేందుకు రూపొందించిన 11 కేవీ ఫీడర్ సర్వేతో మంచి ఫలితాలు సాధించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాచరణ రూపొందించింది.