TGSPDCL | టీజీఎస్పీడీసీఎల్కు ‘మిస్టర్ 10%’ గ్రహణం పట్టిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. 33 కేవీ కేబుల్ కొనుగోలుకు ‘పెద్దలు’ అనుమతి ఇవ్వకపోవడంతో పదుల కోట్ల విలువైన పనులు ఆగిపోయాయని చెప్తున్నారు.
వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నాయి. ఖమ్మం రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన మిట్టపల్లి చరణ్ తేజ్(15) పదో తరగతి చద
పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిఫుల్ఆర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామ రైతులు శనివారం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోక�
గిరిజనులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. చెంచులు, ఎస్టీల బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు వాటిలో ఉచిత�