యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది. థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి విడుదల కావాల్సిన అదనపు రుణం విడుదల కాకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్నది.
సింగరేణి బొగ్తు ఉత్పాదన సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా రూ.33,065 కోట్ల టర్నోవర్లో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది.
బీజేపీయేతర ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల పట్ల కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి పరాకాష్ఠకు చేరుతున్నది. యూనియన్ గవర్నమెంట్ ఆలోచనా ధోరణులకు భిన్నంగా స్వతంత్ర దృక్పథంతో ఎదుగుతున్న రాష్ర్టాల పట్