దేశీయ పౌల్టీ రంగానికి దాణా ఖర్చుల సెగ గట్టిగానే తాకింది. ఈ దెబ్బకు పౌల్ట్రీ సంస్థలు ఉత్పత్తిని 25 శాతం వరకు తగ్గించుకునే యోచనలో ఉన్నాయని ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్(ఏఐపీబీఏ) తాజాగా వెల్లడ�
పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్ర�
సంక్షోభంలో పడిన పౌల్ట్రీరంగాన్ని ఆదుకోవాలంటూ నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ), తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీపీఎఫ్) ప్రతినిధులు ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవించారు.